Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనేగానీ అమెరికా అధ్యక్షుడిగా ఉండివుంటేనా... డోనాల్డ్ ట్రంప్

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (18:14 IST)
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయంలో ఐఎస్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో దాదాపు వంద మందివరకు మృత్యువాతపడ్డారు. అలాగే, మున్ముందు కూడా ఆప్ఘాన్‌లో మరిన్ని దాడులు జరగవొచ్చని అమెరికా టాప్ నిఘా సంస్థ హెచ్చరించింది. 
 
ఈ దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, తాను అధ్య‌క్షుడిగా ఉండి ఉంటే అస‌లు ఈ కాబూల్ దాడులు జ‌రిగేవే కావ‌న్నారు. "ఒక‌వేళ నేను మీ అధ్య‌క్షుడిగా ఉండి ఉంటే ఈ విషాదం ఎప్ప‌టికీ జ‌రిగి ఉండేది కాదు. ఎప్ప‌టికీ జ‌రిగేది కాదు. ఇలాంటిది అస‌లు జ‌ర‌గ‌దు" అని ట్రంప్ అన్నారు. 
 
కాగా, గురువారం జ‌రిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 100 మందికిపైగా మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. మృతుల్లో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. ఈ దారుణానికి పాల్ప‌డిన వాళ్ల‌పై ప్రతీకారం తీర్చుకుంటామ‌ని ఇప్ప‌టికే అధ్య‌క్షుడు జో బైడెన్ చెప్పిన విష‌యం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments