Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో పడవ బోల్తా- 41 మంది శరణార్థుల మృతి

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (10:00 IST)
అంతర్యుద్ధం, పేదరికంతో బాధపడుతున్న ఆఫ్రికన్ దేశాల ప్రజలు జీవనోపాధి కోసం వివిధ దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. వీరిలో చాలా మంది మధ్యధరా మార్గంలో అక్రమంగా పడవలు నడిపి యూరప్ చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. 
 
ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు తరచుగా విషాదంలో ముగుస్తాయి. ఎక్కువ మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవలు బోల్తా పడి చాలా మంది చనిపోయారు. తాజాగా, ఇటలీలోని లాంపెడుసా ద్వీపం సమీపంలో 45 మందితో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోవడంతో 41 మంది మరణించారు. 
 
ట్యునీషియాలోని స్పాక్స్‌ నుంచి ఇటలీ వైపు వెళుతున్న పడవ ఒక్కసారిగా కూలిపోయి మునిగిపోయిందని ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు వ్యక్తులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

ఫస్ట్ టైమ్ హరుడు తో మాస్ చిత్రం చేశా : హీరో వెంకట్

నేను గ్యాప్ తీసుకుంది దాని కోసమే : దర్శకుడు శ్రీను వైట్ల

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments