Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరియాలో బాంబుల వర్షం.. 57మంది చిన్నారులతో సహా 200 మంది మృత్యువాత

ఉగ్రవాదులే లక్ష్యంగా సిరియా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ ఆపరేషన్‌లో 200 మంది పౌరులు బలైయ్యారు. ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను హతమార్చాలనే ఉద్దేశంతో సిరియా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. తూర్పు గౌటా

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (09:04 IST)
ఉగ్రవాదులే లక్ష్యంగా సిరియా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ ఆపరేషన్‌లో 200 మంది పౌరులు బలైయ్యారు. ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను హతమార్చాలనే ఉద్దేశంతో సిరియా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. తూర్పు గౌటాపై సైన్యం బాంబుల మోత మోగించింది. ఇందులో 200 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
 
కొన్నేళ్ల పాటు ఉగ్రవాదుల ఆధీనంలోని తూర్పు గౌటా ప్రాంతంలో విరుచుకుపడిన సైన్యం విచక్షణా రహితంగా బాంబులు పేల్చింది. ఈ బాంబుల మోతలో 57మంది చిన్నారుల పాటు 200 మంది మృత్యువాతపడ్డారు. 
 
మరో 300 మందికి గాయాలయ్యానని మానవ హక్కుల పరిశీలనా సంస్థ పేర్కొంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా వుందని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గౌటాలో దాదాపు నాలుగు లక్షల మంది నివాసం వుంటున్నారు. అలాంటి ప్రదేశంలో సైన్యం బాంబుల మోత మోగించడంపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments