Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐర్లాండ్ రైలులో కాన్పు.. శిశువుకు బంపర్ ఆఫర్.. 25ఏళ్ల వరకు ఉచిత రైలు ప్రయాణం

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (13:14 IST)
ఐర్లాండ్ రైలులో పుట్టిన ఓ శిశువుకు జాక్ పాట్ కొట్టింది. రైలులో పుట్టిన ఆ శిశువు 25 సంవత్సరాల వరకు ఎక్కడికెళ్లినా ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ఐరీష్ రైల్వే శాఖ బంపర్ ఆఫర్ ఇచ్చింది.


గాల్వే నుంచి దుల్బిన్‌కు మంగళవారం రైలులో ప్రయాణించిన ఓ గర్భిణీ మహిళ రైలులోనే ప్రసవించింది. ఆమెకు ఓ వైద్యుడు, ఇద్దరు నర్సులు చికిత్స అందించారు. 
 
రైలులోనే ప్రసవం పూర్తయిన తర్వాత.. తల్లిని శిశువును ఆస్పత్రికి తరలించారు. ఐరీష్ రైలులో పుట్టిన ఆ పసికందుకు 25 ఏళ్ల వరకు రైళ్లలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం వుంటుందని రైల్వే శాఖ తెలిపింది. 
 
పురిటి నొప్పులతో ఐరీష్ టాయిలెట్‌లో ఇబ్బందిపడిన మహిళను కేటరింగ్ సిబ్బంది గుర్తించి.. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు రప్పించారు. అలా వచ్చిన వైద్యులు ఆమెకు రైలులోనే కాన్పు చేయించారు. 
 
ఇలా 20 నిమిషాల్లో ఆమెకు పండంటి పాప పుట్టిందని రైల్వే శాఖ సమాచార ప్రతినిధి చెప్పారు. రైలులో కాన్పుకు ఇబ్బంది పడిన మహిళకు తగిన రీతిలో చికిత్స అందించి సురక్షితంగా ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments