Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మరోమారు తుపాకీ కాల్పుల మోత - ముగ్గురి మృతి

Webdunia
సోమవారం, 18 జులై 2022 (11:59 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు తుపాకీ కాల్పుల మోత మోగింది. ఈ దేశంలోని ఇండియానా రాష్ట్రంలోని ఓ షాపింగ్ మాల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఈ పౌరుడు తన వద్ద ఉన్న తుపాకీతో హంతకుడిని కాల్చి చంపాడు. ఈ ఘటన గ్రీన్‌వుడ్ పార్కు మాల్‌లో జరిగిందని. పోలీసులు తెలిపారు. 
 
కాగా, దుండగుడు జరిపిన కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు గ్రీన్‌పుడ్ డిపార్ట్‌మెంట్ పోలీస్ చీఫ్ జిమ్ ఐసోన్ వెల్లడించారు. ఈ ఘటనకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అదేసమయంల దుండగుడు నుంచి ఒక గన్‌తో పాటు పలు మ్యాగజైన్లను పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments