దేశంలో కొత్తగా మోర 16 వేల పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 18 జులై 2022 (11:34 IST)
దేశంలో కొత్తగా గడిచిన 24 గంటల్లో 16 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో గడిచిన 24 గంటల్లో మొత్తం 16,935 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 2.61 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది. 
 
అదేసమయంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 6.48 శాతానికి పెరిగింది. ప్రస్తుత వ్యాప్తితో క్రియాశీల కేసులు 1,44,264కు చేరాయి. ఇప్పటివరకూ 4.37 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో బాధితులు 0.33 శాతంగా ఉన్నారు. నిన్న 16,069 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.47 శాతానికి తగ్గిపోయింది. 24 గంటల వ్యవధిలో 51 మంది మరణించారు. ఒక్క కేరళ నుంచే 29 మరణాలు వచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Eesha Rebba: సూపర్ హిట్ వెబ్ సిరీస్ 4 మోర్ షాట్స్ ప్లీజ్ అంటున్న సీజన్ 2

మూడు రోజుల్లో భారీ కలెక్షన్లు రాబట్టిన డార్క్ కామెడీ మూవీ గుర్రం పాపిరెడ్డి

Anil Ravipudi: శంబాల బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్న ప్రముఖులు

చిట్టి పికిల్ రమ్య మంచి బాడీ బిల్డర్, బిగ్ బాస్ ట్రోఫీ గెలవాల్సింది: దువ్వాడ శ్రీనివాసరావు

Vijay Deverakonda: రాక్షసుడిని అంతమెందించే రౌడీ జనార్థన టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలు జాగ్రత్త... షుగర్ ట్యాబ్లెట్స్ వేస్కుంటున్నాంగా, ఏమవుతుందిలే అనుకోవద్దు

ఫ్యాషన్‌లో కొత్త విప్లవాన్ని సృష్టిస్తున్న బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

తిరుపతిలో రోబోటిక్ సర్జరీపై సదస్సు: భారీ ఫైబ్రాయిడ్ తొలగింపుతో ప్రపంచ రికార్డు దిశగా గ్లీనీ ఈగల్స్ హాస్పిటల్ చెన్నై

కోడిగుడ్డుతో కేన్సర్ రాదు, నిర్భయంగా తినేయండి అంటున్న FSSAI

కమలా పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments