మీ కళ్లు తెరిపించడానికే ఆగ్రహంతో వర్షం కురుపిస్తున్నా: భవిష్యవాణి వినిపించిన జోగిని స్వర్ణలత

Webdunia
సోమవారం, 18 జులై 2022 (11:11 IST)
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుక ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్. తొలి బోనము సమర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించారు జోగిన స్వర్ణలత.

 
మీరు నా గుడిలో సరిగా పూజలు జరిపించడంలేదు. మీరెన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నా. మీ కళ్లు తెరిపించడానికే ఆగ్రహంతో వర్షం కురుపిస్తున్నా. ప్రజలు మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు. మీ సంతోషానికేగా పూజలు చేస్తున్నారు. నా గర్భాలయంలో మీరు శాస్త్రబద్ధంగా జరిపించండి. మొక్కుబడిగా చేస్తున్నా నా బిడ్డలే కదా అని భరిస్తున్నా.

 
భక్తులందరికీ నా రూపాన్ని దర్శించుకునే స్థిరమైన ఆకారాన్ని ప్రతిష్టించండి. ఏడాది పొడవునా నా పూజలు ఘనంగా జరగాలి. నా ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నా అని అమ్మవారు సెలవిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments