Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ కళ్లు తెరిపించడానికే ఆగ్రహంతో వర్షం కురుపిస్తున్నా: భవిష్యవాణి వినిపించిన జోగిని స్వర్ణలత

Webdunia
సోమవారం, 18 జులై 2022 (11:11 IST)
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుక ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్. తొలి బోనము సమర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించారు జోగిన స్వర్ణలత.

 
మీరు నా గుడిలో సరిగా పూజలు జరిపించడంలేదు. మీరెన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నా. మీ కళ్లు తెరిపించడానికే ఆగ్రహంతో వర్షం కురుపిస్తున్నా. ప్రజలు మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు. మీ సంతోషానికేగా పూజలు చేస్తున్నారు. నా గర్భాలయంలో మీరు శాస్త్రబద్ధంగా జరిపించండి. మొక్కుబడిగా చేస్తున్నా నా బిడ్డలే కదా అని భరిస్తున్నా.

 
భక్తులందరికీ నా రూపాన్ని దర్శించుకునే స్థిరమైన ఆకారాన్ని ప్రతిష్టించండి. ఏడాది పొడవునా నా పూజలు ఘనంగా జరగాలి. నా ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నా అని అమ్మవారు సెలవిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments