Webdunia - Bharat's app for daily news and videos

Install App

యానాంలో తగ్గని వరద ప్రమాదం.. నేడు రేపు సెలవులు

Webdunia
సోమవారం, 18 జులై 2022 (11:08 IST)
నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొత్తగూడెం భద్రాచలం ఏరియాలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడంతో ఏపీలోని గోదావరి పరివాహర ప్రాంతాల్లో కూడా వరద ముప్పు ఏర్పడింది. వీటిలో యానా పట్టణం కూడా వుంది. 
 
ఇక్కడ వరద నీరు ఇంకా ప్రవహిస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. వరదల నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో యానాంలోని అని స్కూళ్ళకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. యానాం రీజియన్‌లోని అన్ని ప్రభుత్వం, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలకు రెండు రోజుల పాటు సెలవు ఉంటుందని యానాం పరిపాలనా అధికారి శర్మ ఆదేశాలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments