Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌లో కూలిన విమానం.. భారత ట్రెయినీ పైలెట్ మృతి

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (09:17 IST)
ఫిలిప్పీన్స్‌లోని అపాయోవా ప్రావిన్స్‌లో చిన్న విమానం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత ట్రైయినీ పైలెట్ కూలిపోయింది. విమానం కూలిన ఘటనా స్థలాన్ని సిబ్బంది గుర్తించి, మృతుల కోసం గాలిస్తున్నారు. ఈ విమానం మంగళవారం లావోంగ్ నగరం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో చనిపోయిన భారతీయ ట్రైనీ పైలెట్ రాజ్‌కుమార్‌ కొండేగా గుర్తించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విమానం అదృశ్యమైనట్టు వెలుగులోకి రాగానే అత్యవసర సిబ్బంది,  ఎయిర్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకిదిగారు. విమానం కూలిన ప్రదేశాన్ని గుర్తించారు. అయితే, విమానంలోని ఇద్దరి మృతదేహాల కోసం ఇంకా గాలిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం లావోంగ్ నగరం నుంచి విమానం బయలుదేరింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే దాన్ని ఆచూకీ తెలియకుండా పోయింది. ఆ తర్వాత విమానం కూలిపోయినట్టు తేలింది. ఫిలిప్పీన్స్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు మృతుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారతీయ ట్రైనీ ప్రైలెట్ మృతి చెందాడని అధికారులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments