Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌లో కూలిన విమానం.. భారత ట్రెయినీ పైలెట్ మృతి

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (09:17 IST)
ఫిలిప్పీన్స్‌లోని అపాయోవా ప్రావిన్స్‌లో చిన్న విమానం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత ట్రైయినీ పైలెట్ కూలిపోయింది. విమానం కూలిన ఘటనా స్థలాన్ని సిబ్బంది గుర్తించి, మృతుల కోసం గాలిస్తున్నారు. ఈ విమానం మంగళవారం లావోంగ్ నగరం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో చనిపోయిన భారతీయ ట్రైనీ పైలెట్ రాజ్‌కుమార్‌ కొండేగా గుర్తించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విమానం అదృశ్యమైనట్టు వెలుగులోకి రాగానే అత్యవసర సిబ్బంది,  ఎయిర్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకిదిగారు. విమానం కూలిన ప్రదేశాన్ని గుర్తించారు. అయితే, విమానంలోని ఇద్దరి మృతదేహాల కోసం ఇంకా గాలిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం లావోంగ్ నగరం నుంచి విమానం బయలుదేరింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే దాన్ని ఆచూకీ తెలియకుండా పోయింది. ఆ తర్వాత విమానం కూలిపోయినట్టు తేలింది. ఫిలిప్పీన్స్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు మృతుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారతీయ ట్రైనీ ప్రైలెట్ మృతి చెందాడని అధికారులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments