Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిలిప్పీన్స్ లో భారత కబడ్డీ కోచ్ దారుణ హత్య

పిలిప్పీన్స్ లో భారత కబడ్డీ కోచ్ దారుణ హత్య
, గురువారం, 5 జనవరి 2023 (14:39 IST)
భారత్ కు చెందిన కబడ్డీ కోచ్ దారుణ హత్యకు గురయ్యాడు.  వివరాల్లోకి వెళితే.. పిలిప్పీన్స్ రాజధాని మనీలాలో భారత్ లోని పంజాబ్ మోగాకు చెందిన కబడ్డీ కోచ్ గుర్ ప్రీత్ సింగ్ గిండ్రూను దుండగులు కాల్చి చంపేశారు. 
 
నాలుగేళ్ల క్రితం పిలిప్పీన్స్ వెళ్లాడు. పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన క్రమంలో బుధవారంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు కాల్పులు జరిపారు. 
 
దీంతో తలలో తూటాలు దిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కబడ్డీ హత్యకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీవీ సింధు వీడియో వైరల్.. డ్యాన్స్ అదరగొట్టిందిగా..