Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో భారతీయ విద్యార్థిపై కాల్పులు, తీవ్ర గాయాలు

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (13:00 IST)
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో భారతీయ విద్యార్థిపై జరిపిన కాల్పుల్లో అతడు తీవ్రంగా గాయపడ్డాడని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ శుక్రవారం తెలిపారు. యుద్ధ సమయంలో రష్యా దళాలు జరుపుతున్న కాల్పుల సమయంలో విద్యార్థి తీవ్రంగా గాయపడినట్లు ఆయన వెల్లడించారు.

 
 ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు సింగ్ ప్రస్తుతం పోలాండ్‌లో ఉన్నారు. విద్యార్థులను ఉక్రెయిన్ దేశానికి పశ్చిమ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, పోలాండ్ నుండి ప్రత్యేక విమానాల ద్వారా తరలిస్తున్నారు.
 
 
కాగా ఇప్పటికే మార్చి 1న కర్ణాటకకు చెందిన నవీన్ అనే భారతీయ వైద్య విద్యార్థి ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో తనకు, తన తోటి విద్యార్థులకు ఆహారం కొనడానికి బయటకు రాగా అతడు రష్యా దాడిలో మరణించాడు. 
వీలైనంత తక్కువ నష్టంతో ఉక్రెయిన్ నుండి విద్యార్థులను తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని సింగ్ చెప్పారు. 
 
రష్యా సైనిక దాడి కారణంగా ఫిబ్రవరి 24 నుండి ఉక్రెయిన్ గగనతలం మూసివేయబన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments