Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుఏఈలో భారతీయులను పలకరిస్తున్న అదృష్ట దేవత.. ఎలా?

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (18:47 IST)
యుఏఈలో భారతీయులను అదృష్టం వెంబడిస్తోంది. తాజాగా కొందరు ప్రవాస భారతీయులు యూఏఈ లాటరీలో బంపర్‌ప్రైజ్‌లు గెలుపొందారు. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తికి ఏకంగా 2.7 మిలియన్‌ల అమెరికన్‌ డాలర్ల లాటరీ తగిలింది. 
 
ఆర్‌.సంజయ్‌‌నాథ్ అనే వ్యక్తి ఇటీవల‌ అబుదాబీలో లాటరీ టికెట్‌ను కొన్నాడు. ఇటీవలే ఆ లాటరీకి సంబంధించి బంపర్‌ ప్రైజ్‌ను ప్రకటించగా ఆయనకు 10 మిలియన్ల దిర్హామ్‌లు (2.7 మిలియన్ల అమెరికా డాలర్లు) గెలుపొందాడు. ఈ విషయాన్ని యూఏఈ మీడియా మంగళవారం నాడు తెలిపింది.
 
ఈ బంపర్‌ ప్రైజ్‌లు అందుకున్న మొదటి 10 మందిలో ఐదుగురు భారతీయులే ఉన్నారని కూడా పేర్కొంది. అబుదాబీలో ‘బిగ్‌ టికెట్’ సంస్థ చాలా కాలంగా లాటరీ ప్రక్రియలను కొనసాగిస్తోంది. మరో భారతీయుడు బినూ గోపీనాథన్‌ రెండో బహుమతిగా 1,00,000 దిర్హామ్‌లు గెలుచుకున్నాడు.
 
గత నెల కూడా ఓ భారతీయుడు ఇటువంటి బంపర్‌ ప్రైజే గెలుచుకున్నాడు. షార్జాలో నివసిస్తున్న షోజిత్‌ కేఎస్‌ గత నెలలో 15 మిలియన్ల దిర్హామ్‌లు (4.08 మిలియన్ల అమెరికన్‌ డాలర్లు) గెలుచుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments