యోగా డే వేడుకల్లో సైలెంట్ వారియర్స్

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (12:56 IST)
ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకోబడుతోంది. దేశంలోనూ యోగా డే వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమం యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా జమ్ముకాశ్మీర్‌ పూంఛ్‌లో భారత సైన్యం "సైలెంట్ వారియర్స్" చేరింది. 
 
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 సందర్భంగా, భారత సైన్యానికి చెందిన "సైలెంట్ వారియర్స్" పూంచ్ (జమ్మూ అండ్ కాశ్మీర్)లో యోగా సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సైలెంట్ వారియర్స్ ఏదైనా ఆకస్మిక పరిస్థితులకు ప్రతిస్పందించడానికి ఆపరేషనల్‌గా సిద్ధంగా ఉంటారు. 
 
ఇకపోతే.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యోగా ఏ ఒక్కరికో చెందినది కాదని, అది అందరిదీ అని పేర్కొన్నారు. 
 
యోగాభ్యాసంతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడతాయన్నారు. యోగాను గుర్తించిన ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలకు ఈ సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments