Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోబెల్ శాంతి బహుమతి వేలం - రూ.800 కోట్లు పలికిన ధర

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (12:52 IST)
నోబెల్ బహుమతికి వేలం పాటలు నిర్వహించారు. దీనికి రికార్డు స్థాయిలో ధర పలికింది. రష్యా జర్నలిస్టు దిమిట్రీ మురతోవ్ తనకు వచ్చిన నోబెల్ బహుమతిని వేలం వేయగా, దీని ధర రూ.800 కోట్లుగా పలికింది. ఉక్రెయిన్‌లోని చిన్నారుల సంక్షేమం కోసం ఈ వేలం పాటలను నిర్వహించారు. ఈ వేలం పాటతో గతంలో ఉన్న అన్ని రికార్డులు బద్ధలైపోయాయి. 
 
కాగా, గత 2014లో జేమ్స్ వాట్సన్ తన నోబెల్ బహుమతిని విక్రయించారు. 1962లో ఈ బహుమతిని పొందారు. దీని ధర అప్పట్లో అత్యధికంగా రూ.4.76 మిలియన్ డాలర్లు పలికింది. అక్టోబరు 2021లో మురతోవ్ నోబెల్ పురస్కారాన్ని అందుకోగా, దీన్ని తాజాగా వేలం వేశారు.
 
ఉక్రెయిన్‌పై దాడి నేప‌థ్యంలో ర‌ష్యా త‌మ దేశంలోని జ‌ర్న‌లిస్టుల‌పై కొర‌ఢా రుళిపించిన విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్‌లోని చిన్నారుల సంక్షేమం కోసం నోబెల్ శాంతి బ‌హుమ‌తిని వేలం వేయాల‌ని ముర‌తోవ్ నిశ్చ‌యించారు. 5 ల‌క్ష‌ల డాల‌ర్ల క్యాష్ అవార్డును కూడా ఆయ‌న ఛారిటీకి ఇచ్చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments