Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌కు భారత్‌ నిజమైన మిత్రదేశం.. ప్రధాని షేక్ హసీనా

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (17:14 IST)
Modi _Hasina
బంగ్లాదేశ్‌కు భారత్‌ నిజమైన మిత్రదేశమని ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా అన్నారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి వర్చువల్‌ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1971 యుద్ధంలో బంగ్లాకు మద్దతు ఇచ్చినందుకు దేశానికి, భారత సైన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 'డిసెంబర్ బంగ్లాదేశీయుల్లో ఆనందం, స్వేచ్ఛ, వేడుకల స్ఫూర్తిని రేకెత్తిస్తుందని' అన్నారు. 
 
భారత్‌ సారథ్యంలో తాము గొప్ప స్వాతంత్య్రాన్ని సంపాదించామన్నారు. ఈ సందర్భంగా యుద్ధంలో మరణించిన మూడు మిలియన్ల మంది అమర జవాన్లకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మా దేశం కోసం తమ హృదయపూర్వక మద్దతును అందించిన ప్రభుత్వానికి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. 
 
ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, బంగబంధు ముజిబుర్‌ రెహ్మాన్‌ డిజిటల్‌ ఎగ్జిబిషన్‌ ప్రదర్శనను ప్రారంభించారు. అలాగే 55 సంవత్సరాలుగా నిలిచిపోయిన చిలహతి, బెంగాల్‌ హల్దిబారి రైలు మార్గాన్ని ఇద్దరు ప్రధానులు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments