Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ అప్రమత్తం.. ఆప్ఘన్ నుంచి రావాలంటే ఈ వీసా తప్పనిసరి

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (14:10 IST)
ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పాలన ఏర్పడటంతో దౌత్యపరంగా భారత్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆంక్షల్ని కఠినం చేస్తోంది.
 
మారుతున్న ఆఫ్ఘన్ పరిణామాల్ని పొరుగు దేశమైన ఇండియా ఓ కంట కనిపెడుతోంది. ఆఫ్ఘన్‌కు సరిహద్దు దేశమైన పాకిస్తాన్ తాలిబన్లకు వత్తాసు పలకడంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. దౌత్యపరంగా ఇండియా కొన్ని కీలక నిర్ణయాల్ని తీసుకుంటోంది. ఆఫ్ఘన్ నుంచి ఇండియాకు రావాలంటే ఈ వీసా తప్పనిసరి అంటోంది. 
 
ఇండియాకు వచ్చే విమాన మార్గంలో ఈ వీసా ఉంటేనే ఆఫ్ఘన్ పౌరుల్ని అనుమతిస్తామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ వీసా తీసుకోవాలంటే అక్కడి రాయబార కార్యాలయానికి నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. 
 
సంక్షోభ పరిస్థితుల కారణంగా ఎంబసీను మూసేయడంతో ఈ వీసా(E Visa) దరఖాస్తు అనివార్యమైంది. ఈ వీసా ఆరు నెలల వరకూ చెల్లుబాటవుతుంది. సాధారణ వీసాలు లభ్యమై..ఇండియాకు చేరకపోతే ఆ వీసాలు చెల్లుబాటు కావు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments