Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ కరోనాతో అతలాకుతలం: సాయం చేసేందుకు సిద్ధమన్న చైనా

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (23:01 IST)
కరోనావైరస్ కారణంగా భారతదేశం అతలాకుతలం అవుతోందనీ, అక్కడ పరిస్థితులు దారుణంగా వున్నాయని, మందుల కొరత తలెత్తుతోందనీ, తాము అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా వున్నామని చైనా ప్రకటించింది.

మహమ్మారి కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోందనీ, ఈ క్లిష్ట సమయంలో పరస్పర సాయం చేసుకోవడం ఎంతో అవసరమని గురువారం నాడు మీడియాతో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు.
 
కరోనాను అదుపులోకి తెచ్చేందుకు భారతదేశానికి అవసరమైన అన్నిరకాల సాయం చేసేందుకు చైనా సిద్ధంగా వుందని తెలిపారు. కాగా దేశంలో కరోనా కేసులు రాకెట్ వేగంతో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,14,835 కరోనా కేసులు నమోదవగా 2,104 మంది మృతి చెందారు.

కరోనా వచ్చిన తర్వాత దేశంలో ఒకేరోజు ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు దేశంలో మొత్తం 1.59 కోట్లు కరోనా కేసులు నమోదవగా మరణించినవారి సంఖ్య 1,84,657కి పెరిగింది.

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments