Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona pandemic: ఏపీ బ్యాంకులు ఇక రోజుకు 4 గంటలే పనిచేస్తాయ్!

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (22:56 IST)
బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్న వేళ.. బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్ పడింది. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కుదించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకర్ల సమితి కీలక నిర్ణయం తీసుకుంది.
 
ఏపీలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి (ఏప్రిల్ 23,2021) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మే 15 వరకు ఈ రూల్స్ కొనసాగుతాయి. పరిమిత సిబ్బందితో బ్యాంకులు చేయాలని, పలువురు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పిస్తున్నట్టుగా బ్యాంకర్ల సమితి తెలిపింది.
 
కాగా, కరోనా రెండో వేవ్‌లో తెలంగాణలో 600 మంది ఎస్బీఐ ఉద్యోగులు కరోనా బారిన పడటం కలకలం రేపింది. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులే కోవిడ్‌ బారిన పడుతున్నారని ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్‌ 30వరకు సగం మంది ఉద్యోగులే బ్యాంకుల్లో విధులు నిర్వర్తిస్తారని చెప్పారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments