Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ ఇమ్రాన్‌ వాచాలత

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (08:01 IST)
కశ్మీర్‌ అంశం గురించి పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మళ్లీ తన వాచాలత చూపారు. భారత్‌ అంతర్గ వ్యవహారాలపై కూడా పరిధిమీరి మాట్లాడారు.

సోమవారం నాడాయన పాక్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కశ్మీర్‌లో జరుగుతున్న అంశాలపై  ఐక్యరాజ్యసమితిదే బాధ్యత అని, అక్కడ జరుగుతున్న మార్పుల గురించి ప్రపంచ దేశాలకు తాము తెలియజేయనున్నామని ఇమ్రాన్‌ అన్నారు.

కశ్మీర్‌ ప్రజల పట్ల తాము ఆందోళనగా ఉన్నామన్నారు. కశ్మీరీల కోసం యూఎన్‌ ముందుకు వస్తుందా లేదా వేచి చూడాలన్నారు. ట్రంప్‌, వెూదీ మధ్య పారిస్‌లో భేటీ జరిగిన తర్వాత ఇమ్రాన్‌ చేసిన ఈ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎఫ్‌ఏటీఎఫ్‌లో పాక్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వెనుక భారత్ కుట్ర ఉందని ఆరోపించారు. భారత దేశం కేవలం హిందువులకేనా అని ఇమ్రాన్‌ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments