హైదరాబాదుకు వచ్చేసిన ఒమిక్రాన్... బ్రిటన్ నుంచి ఇండియాకు

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (17:53 IST)
భారత్‌లోకి ఒమిక్రన్ ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌ పట్ల అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాదుకే ఒమిక్రాన్ వచ్చేసింది. ఇటీవల బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళకు ఓమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు నిర్థారణ అయినట్లు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు తెలిపారు. 
 
అలాగే జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం మహిళ నమూనాలను ల్యాబుకు పంపినట్లు శ్రీనివాస్ రావు తెలిపారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు 325 మంది రాగా.. వారిలో మహిళకు పాజిటివ్‌ రావడంతో.. ఆమెను గచ్చిబౌలి టిమ్స్‌ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. నెగెటివ్ వచ్చిన వారికి వారం తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments