Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ ఇండియా విమానాలపై హాంకాంగ్ ప్రభుత్వం నిషేధం, కరోనాతో వస్తున్నారనీ...

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (13:58 IST)
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రవాణా సౌకర్యాలు స్తంభించి పోయాయి. దీంతో పలు దేశాలు తమ దేశ విమానాలపై పలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానాలపై హాంకాంగ్ మరోసారి నిషేధం విధించింది.
 
భారత్ నుండి వస్తున్న కొందరు ప్రయాణికులకు కోవిడ్ నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాపై హాంకాంగ్ బ్యాన్ విధించడం ఇది నాలుగోసారి. అయితే తాజా నిషేధం నవంబరు 10 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది.
 
భారత్ నుంచి హాంకాంగ్ వచ్చే ప్రయాణికులు ప్రయాణానికి 72 గంటల ముందుగా కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ఇస్తేనే అనుమతిస్తామని ఆ దేశం ఆదేశాలు జారీచేసింది. అయితే ముంబై నుంచి వెళ్లిన ప్రయాణికులకు పాజిటివ్ నిర్ధారణ కావంతో ఆ దేశ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments