Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్‌లను నిషేధించండి: కేంద్ర మంత్రికి జగన్ లేఖ

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (13:53 IST)
ఆన్లైన్ బెట్టింగ్‌ల ద్వారా యువత తీవ్రంగా నష్టపోతున్నారని, ఆన్లైన్ జూదాల వలన ఎందరో యువత ఆత్మహత్యలకు పాల్పడుతుండటం పలుసార్లు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి యాప్‌లకు అనుమతులివ్వడం వలన భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తెలెత్తుతాయన్న ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ వ్రాసారు.
 
ఆన్లైన్ బెట్టింగులకు యువత బానిసలుగా మారిపోతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వీటి బారిన పడి డబ్బులు నష్టపోయిన వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్‌లు, గ్యాంబ్లింగ్ పైన ఉక్కుపాదం మోపేందుకు 1974 ఏపీ గేమింగ్ చట్టంలో సవరణ కూడా తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
 
రాష్ట్రంలో మొత్తం 132 వెబ్సైట్లు గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌కు కారణమవుతున్నాయని వాటిని వెంటనే నిషేధించాలని కోరుతూ వాటి వివరాలను ముఖ్యమంత్రి జగన్ తన లేఖలో జతచేసి కేంద్ర మంత్రికి పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments