Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో కుండపోత వర్షాలు... 14 మంది మృతి

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (17:41 IST)
బ్రెజిల్ దేశంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి. ముఖ్యంగా రియో డి జెనీరో రాష్ట్రంలో ఈ వర్షాలు, వరదల ధాటికి కొండ చరియలు విరిగిపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
 
ఆగ్నేయ బ్రెజిలియన్ రాష్ట్రమై రియో డి జెనీరోలో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. నగరంలోని పలు ప్రాతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 
 
గత 48 గంటల్లో అంగ్రాడోస్ రీస్‌లో అత్యధికంగా 655 మిల్లీ మీటర్ల (26 అంగుళాలు) వర్షం పడినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ వర్షాల కారణంగా నగరంలో ఆరుగురు మరణించినట్టు అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments