Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణకొరియాలో పెను విషాదం : ఒకేసారి 100 మందికి గుండెపోటు

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (10:36 IST)
సౌత్ కొరియాలో పెనువిషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘోర విషాదఘటనలో ఏకంగా వంద మందికి ఒకేసారి గుండెపోటు వచ్చింది. రాజధాని సియోల్ నగరంలో హోలోవీన్ పార్టీ జరిగింది. కరోనా ఆంక్షలు తర్వాత ఈ పార్టీని తొలిసారి నిర్వహించారు. ఈ పార్టీకి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఇందులో ఒక్కసారిగా తొక్కిసలాట సంభవించింది. ఫలితంగా ఏకంగా 150 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో 100 మందికి వరకు గుండెపోటు కారణంగా చనిపోవడం గమనార్హం. 
 
సమచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ పార్టీ జరిగిన ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తుంది. ఫలితంగా హాలీవీన్ వేడుక శోకసముద్రంగా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇరుకైన వీధిలో పెద్ద ఎత్తున జనాలు గుంపులు గుంపులుగా రావడంతో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. రోడ్లపై పడి ఉన్న క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రులకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments