Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణకొరియాలో పెను విషాదం : ఒకేసారి 100 మందికి గుండెపోటు

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (10:36 IST)
సౌత్ కొరియాలో పెనువిషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘోర విషాదఘటనలో ఏకంగా వంద మందికి ఒకేసారి గుండెపోటు వచ్చింది. రాజధాని సియోల్ నగరంలో హోలోవీన్ పార్టీ జరిగింది. కరోనా ఆంక్షలు తర్వాత ఈ పార్టీని తొలిసారి నిర్వహించారు. ఈ పార్టీకి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఇందులో ఒక్కసారిగా తొక్కిసలాట సంభవించింది. ఫలితంగా ఏకంగా 150 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో 100 మందికి వరకు గుండెపోటు కారణంగా చనిపోవడం గమనార్హం. 
 
సమచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ పార్టీ జరిగిన ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తుంది. ఫలితంగా హాలీవీన్ వేడుక శోకసముద్రంగా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇరుకైన వీధిలో పెద్ద ఎత్తున జనాలు గుంపులు గుంపులుగా రావడంతో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. రోడ్లపై పడి ఉన్న క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రులకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments