Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణకొరియాలో పెను విషాదం : ఒకేసారి 100 మందికి గుండెపోటు

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (10:36 IST)
సౌత్ కొరియాలో పెనువిషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘోర విషాదఘటనలో ఏకంగా వంద మందికి ఒకేసారి గుండెపోటు వచ్చింది. రాజధాని సియోల్ నగరంలో హోలోవీన్ పార్టీ జరిగింది. కరోనా ఆంక్షలు తర్వాత ఈ పార్టీని తొలిసారి నిర్వహించారు. ఈ పార్టీకి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఇందులో ఒక్కసారిగా తొక్కిసలాట సంభవించింది. ఫలితంగా ఏకంగా 150 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో 100 మందికి వరకు గుండెపోటు కారణంగా చనిపోవడం గమనార్హం. 
 
సమచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ పార్టీ జరిగిన ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తుంది. ఫలితంగా హాలీవీన్ వేడుక శోకసముద్రంగా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇరుకైన వీధిలో పెద్ద ఎత్తున జనాలు గుంపులు గుంపులుగా రావడంతో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. రోడ్లపై పడి ఉన్న క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రులకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments