Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ చేపలు.. ఆల్కహాల్ మత్తులో.. ఆక్సిజన్ లేకున్నా బతుకుతాయట..

మంచు కొండల్లో వున్న చెరువుల్లో గోల్డ్ చేపలు ప్రాణాలతో చాలాకాలం బతికేందుకు ఆల్కహాల్‌ను వినియోగించుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఉత్తర ఐరోపాలో ఎత్తైన మంచు కొండలకు సమీపంలో వున్న చెరువుల్లో ఆక్

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (13:24 IST)
మంచు కొండల్లో వున్న చెరువుల్లో గోల్డ్ చేపలు ప్రాణాలతో చాలాకాలం బతికేందుకు ఆల్కహాల్‌ను వినియోగించుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఉత్తర ఐరోపాలో ఎత్తైన మంచు కొండలకు సమీపంలో వున్న చెరువుల్లో ఆక్సిజన్ లేకుండా గోల్డ్ ఫిష్‌లు కొన్ని నెలల పాటు ప్రాణాలతో జీవిస్తాయనే విషయాన్ని కనిపెట్టారు. బంగారు వర్ణం కలిగిన ఈ చేపలు ఆక్సిజన్ లేని సమయంలో లెటిక్ అనే ఆమ్లాన్ని ఆల్కహాలుగా మార్చుకుంటాయి. 
 
ఆపై ఆ ఆల్కహాల్ మత్తులో కొన్ని నెలల పాటు ఆ గోల్డెన్ ఫిష్‌లు జీవించే సామర్థ్యాన్ని కలిగివుంటాయట. ఇలా ఆక్సిజన్ లేని సమయంలో గోల్డ్ చేపల రక్తంలో సగానికి సగం ఆల్కహాల్ వుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. క్రూసియన్ కార్ప్ అనే చేపలు కూడా ఇలాంటి క్లిష్టమైన వాతావరణంలోనూ జీవించే సామర్థ్యాన్ని కలిగివుంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments