Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరాచీలోనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం

Webdunia
బుధవారం, 25 మే 2022 (07:40 IST)
భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక సమాచారాన్ని వెల్లడించింది. వందలాది మంది పౌరుల మరణానికి కారణమైన గ్యాంగ్‌స్టర్ పాకిస్థాన్‌లో ఉన్నాడని నిర్ధారించబడింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల కథనం ప్రకారం, దావూద్ మేనల్లుడు అలీసా పార్కర్ తన మామ ఇంకా కరాచీలోనే ఉన్నాడని పేర్కొన్నట్టు తెలిపింది. 
 
ఈడీ అధికారుల కథనం మేరకు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన విచారణలో అలీసా పార్కర్ వెల్లడించిన తర్వాత ఈడీ అధికారులు ఈ పురోగతి సాధించారు. అయితే, దావూద్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని హసీనా పార్కర్ (దావూద్ సోదరి) కుమారుడు అలీసా పార్కర్ ముంబైలోని కోర్టులో వాదిస్తూ చార్జిషీట్‌లో నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments