Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారప్ కన్నుమూత

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (13:19 IST)
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. ఈయన వయసు 79 యేళ్ళు. ఆయన ఆదివారం దుబాయ్‌లో చనిపోయారని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన... దుబాయ్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం తుదిశ్వాస విడిచినట్టు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. 
 
గత 1943, ఆగస్టు 11వ తేదీన జన్మించిన ముషారఫ్... కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్స్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ఆయన 1998లో ఆర్మీలో చేరారు. చీఫ్ ఆఫ్ ఆఫ్మీ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 1999లో పాకిస్థాన్ ప్రభుత్వాన్ని మిలటరీ ఆధీనంలోకి తీసుకోగా పర్వేజ్ ముషారఫ్ దేశాధ్యక్షుడి బాధ్యతలను చేపట్టారు. 2001 నుంచి 2008 ఆయన పాక్ అధ్యక్షుడిగా పని చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments