Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్‌ 30 వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం పొడిగింపు

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (20:40 IST)
అంతర్జాతీయ విమాన రాకపోకలపై జూన్‌ 30 వరకు నిషేధం విధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిసిజిఎ) శుక్రవారం సర్య్కూలర్‌ జారీ చేసింది. ఈ విమానాలపై పాక్షిక నిషేధాన్ని పొడిగిస్తూ జూన్‌ 26,2020 న జారీ చేసిన మునుపటి ఉత్తర్వును సవరించింది.

అయితే షెడ్యూల్‌ చేసిన అంతర్జాతీయ విమానాలను ఎంపిక చేసిన మార్గాల్లో కేస్‌-టు-కేస్‌ ప్రాతిపదికన అనుమతించవచ్చునని డిసిజిఎ తెలిపింది. కోవిడ్‌ తొలి వేవ్‌ మొదలైన నాటి నుండి అంటే మార్చి 23,2020 నుండి భారత్‌ అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు విధించగా.. అదే ఏడాది మే నుండి వందే భారత్‌ మిషన్‌ కింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను నడిపింంది.

జులై నుండి ఎంపిక చేసిన దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం 'ఎయిర్‌ బబుల్‌' కింద నడుస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌, యుఎఇ, కెన్యా, భూటాన్‌, ఫ్రాన్స్‌తో పాటు 27 దేశాలతో ఈ ఒప్పందం చేసుకుంది. ఎయిర్‌బబుల్‌ ఒప్పందం ప్రకారం ఆయా దేశాలు...ప్రత్యేక విమానాలను వారి భూభాగాల మధ్య నడుపుతుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments