Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్‌ 30 వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం పొడిగింపు

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (20:40 IST)
అంతర్జాతీయ విమాన రాకపోకలపై జూన్‌ 30 వరకు నిషేధం విధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిసిజిఎ) శుక్రవారం సర్య్కూలర్‌ జారీ చేసింది. ఈ విమానాలపై పాక్షిక నిషేధాన్ని పొడిగిస్తూ జూన్‌ 26,2020 న జారీ చేసిన మునుపటి ఉత్తర్వును సవరించింది.

అయితే షెడ్యూల్‌ చేసిన అంతర్జాతీయ విమానాలను ఎంపిక చేసిన మార్గాల్లో కేస్‌-టు-కేస్‌ ప్రాతిపదికన అనుమతించవచ్చునని డిసిజిఎ తెలిపింది. కోవిడ్‌ తొలి వేవ్‌ మొదలైన నాటి నుండి అంటే మార్చి 23,2020 నుండి భారత్‌ అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు విధించగా.. అదే ఏడాది మే నుండి వందే భారత్‌ మిషన్‌ కింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను నడిపింంది.

జులై నుండి ఎంపిక చేసిన దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం 'ఎయిర్‌ బబుల్‌' కింద నడుస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌, యుఎఇ, కెన్యా, భూటాన్‌, ఫ్రాన్స్‌తో పాటు 27 దేశాలతో ఈ ఒప్పందం చేసుకుంది. ఎయిర్‌బబుల్‌ ఒప్పందం ప్రకారం ఆయా దేశాలు...ప్రత్యేక విమానాలను వారి భూభాగాల మధ్య నడుపుతుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments