Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో వైన్ తాగి తేయాకు తోటలో తూగిన ఏనుగులు.. ఫోటోలు వైరల్

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (18:27 IST)
Elephants
ఏనుగులు వైన్ తాగి తోటలో తూలిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌ అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చి 14 ఏనుగులు అక్కడున్న తేయాకు తోటలోకి ప్రవేశించాయి. పరిసరాల్లో ఇళ్లను ధ్వంసం చేశాయి. 
 
ఇలా ఓ ఇంట్లో వుంచిన 30 లీటర్ల వైన్‌ను రెండు ఏనుగులు ఫూటుగా తాగాయి. అంతే మత్తులో తూగిన ఏనుగులు తేయాకు తోటలో తిరుగుతూ.. ఒక దశలో తోటలోనే నిద్రపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

తర్వాతి కథనం
Show comments