Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవర్‌ గివెన్‌ నౌకకు రూ.7500 కోట్లు చెల్లించాల్సిందే : ఈజిప్టు

Webdunia
బుధవారం, 14 ఏప్రియల్ 2021 (08:57 IST)
సూయజ్‌ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయి నౌకా వాణిజ్యానికి భారీ నష్టాన్ని కలిగించిన కంటెయినర్‌ రవాణా నౌక ‘ఎవర్‌ గివెన్‌’కు ఈజిప్ట్‌ న్యాయస్థానం 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7500 కోట్లు) భారీ జరిమానా విధించింది. దీనిని చెల్లించేందుకు యాజమాన్యం ఇష్టపడకపోవడంతో నౌకను ప్రభుత్వం జప్తు చేసుకుంది. 
 
గత నెల 23న ఈ నౌక.. కాలువలో ఇరుక్కుపోయి ఆరు రోజుల తర్వాత కదిలిన విషయం తెలిసిందే. దీనివల్ల ఇతర నౌకలు రెండువైపులా నిలిచిపోయాయి. ఎవర్‌ గివెన్‌ను కదిలించడానికి భారీగా అయిన ఖర్చు, కాలువలో రాకపోకలు సాగకపోవడం వల్ల నిలిచిపోయిన ఆదాయం వంటివి లెక్కించి జరిమానా విధించారు. ఇది చెల్లించేవరకు ఆ నౌక తమ జలాల నుంచి కదిలేందుకు వీల్లేదని ఈజిప్ట్‌ తేల్చిచెప్పింది.
 
ఎవరి గివెన్ షిబ్ కంటెయినర్ అడ్డంగా చిక్కుకుని పోవడం వల్ల ఆ నౌక యజమానులు అష్టకష్టాలు ఎదుర్కొన్న విషయం తెల్సిందే. కాల్వ నుంచి ముందుకు కదిలేందుకు మోక్షం లభించినప్పటికీ ఆ కంటెయినర్‌ను ఈజిప్ట్‌ సీజ్‌ చేసింది. వారానికి పైగా సూయజ్‌లోనే ఎవర్‌ గివెన్‌ కదలకుండా మొరాయించడంతో ఆ కాల్వ గుండా సరుకు రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments