Webdunia - Bharat's app for daily news and videos

Install App

తజకిస్థాన్‌లో భారీ భూకంపం - భూకంపలేఖినిపై 6.8గా నమోదు

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (11:20 IST)
సెంట్రల్ ఆసియా దేశాల్లో ఒకటైన తజికిస్థాన్‌లో గురువారం భారీ భూకంపం సంభవించింది. ఇది భూకంప లేఖినిపై 6.8గా నమోదైంది. అయితే, చైనా మాత్రం తూర్పు తజికిస్థాన్‌లో 7.2గా తీవ్రతతో భూకంపం సంభవించినట్టు తెలిపింది. భూకంప కేంద్రాన్ని చైనా, ఆప్ఘనిస్థాన్‌లకు దాదాపు 67 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. 
 
బుధవారం తెల్లవారుజామున 5.37 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఇవి రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. గోర్నో - బదక్షన్ ప్రాంతంలో భూమికి 20.5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. 
 
ఆ తర్వాత మరో 20 నిమిషాల వ్యవధిలో 5.0 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్టు పేర్కొంది. అయితే, ఈ భూకంపం కారణంగా సంభవించిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సివుంది. ప్రాథమిక సమాచారం మేరకు ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నది సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments