Webdunia - Bharat's app for daily news and videos

Install App

కజకిస్థాన్‌లో నిరసనకారుల కాల్చివేత

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (13:06 IST)
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారుల పట్ల కజికిస్థాన్ ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంభిస్తుంది. ఆందోళనకు దిగిన డజన్ల కొద్ది నిరసనకారులను పోలీసులు కాల్చివేశారు. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
కజికిస్థాన్ అధ్యక్షుడు కాసిమ్ జోమార్ట్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి. ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేస్తూ నిరసనకారులు ఉద్యమిస్తున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏకంగా డజన్ల సంఖ్యలో నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
మరోవైపు, దేశంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు కజికిస్థాన్ ప్రభుత్వం రష్యా ప్రభుత్వ సాయాన్ని కోరింది. అలాగే, దేశ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలను అదుపు చేసేందుకు కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ మద్దతు ఇవ్వాలని కజికిస్థాన్ అధ్యక్షుడు కాసిమ్ జోమార్ట్ తొకయేవ్ కోరారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments