Webdunia - Bharat's app for daily news and videos

Install App

కజకిస్థాన్‌లో నిరసనకారుల కాల్చివేత

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (13:06 IST)
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారుల పట్ల కజికిస్థాన్ ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంభిస్తుంది. ఆందోళనకు దిగిన డజన్ల కొద్ది నిరసనకారులను పోలీసులు కాల్చివేశారు. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
కజికిస్థాన్ అధ్యక్షుడు కాసిమ్ జోమార్ట్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి. ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేస్తూ నిరసనకారులు ఉద్యమిస్తున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏకంగా డజన్ల సంఖ్యలో నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
మరోవైపు, దేశంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు కజికిస్థాన్ ప్రభుత్వం రష్యా ప్రభుత్వ సాయాన్ని కోరింది. అలాగే, దేశ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలను అదుపు చేసేందుకు కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ మద్దతు ఇవ్వాలని కజికిస్థాన్ అధ్యక్షుడు కాసిమ్ జోమార్ట్ తొకయేవ్ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments