Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగోలో రైలు ప్రమాదం - 61 మంది దుర్మరణం

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (10:09 IST)
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన కాంగో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 61 మంది మృత్యువాతపడ్డారు. మరో 52 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
 
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలోని ఆగ్నేయ కాంగో కొల్వేజి నగరానికి 200 కిలోమీటర్ల దూరంలో బయోఫ్వే వద్ద ఈ ప్రమాదం సంభవించింది. రైలు పట్టాలు తప్పడంతో ఏడు బోగీలు పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి. 
 
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అయితే, చనిపోయినవారిలో చాలా మృతదేహాలు బోగీల్లోనే చిక్కుకునివున్నాయి.
 
నిజానికి ఇది గూడ్సురైలు. మొత్తం 15 వేగన్లు ఉన్న ఈ గూడ్సురైలులో 12 బోగీల్లో వదలాది మంది ప్రయాణికులు ఎక్కారు. ఈ గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది.
 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments