Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగోలో రైలు ప్రమాదం - 61 మంది దుర్మరణం

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (10:09 IST)
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన కాంగో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 61 మంది మృత్యువాతపడ్డారు. మరో 52 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
 
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలోని ఆగ్నేయ కాంగో కొల్వేజి నగరానికి 200 కిలోమీటర్ల దూరంలో బయోఫ్వే వద్ద ఈ ప్రమాదం సంభవించింది. రైలు పట్టాలు తప్పడంతో ఏడు బోగీలు పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి. 
 
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అయితే, చనిపోయినవారిలో చాలా మృతదేహాలు బోగీల్లోనే చిక్కుకునివున్నాయి.
 
నిజానికి ఇది గూడ్సురైలు. మొత్తం 15 వేగన్లు ఉన్న ఈ గూడ్సురైలులో 12 బోగీల్లో వదలాది మంది ప్రయాణికులు ఎక్కారు. ఈ గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments