రైలుకెదురుగా దూసుకెళ్లి యువకుడు సూసైడ్: చూసినవారికి మైండ్ మొద్దుబారిపోయింది

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (20:37 IST)
అంతా చూస్తూనే వున్నారు. రైలు వేగంగా వస్తుండగా ఓ యువకుడు ఫ్లాట్ఫాం పైనుంచి రైలు పట్టాలపైకి దూకి ఎదురుగా వస్తున్న రైలువైపు దూసుకెళ్లాడు. అంతే స్పాట్ డెడ్. ఆ హఠత్ సంఘటన చూసిన వారు కొయ్యబారిపోయారు.

 
వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషనులో ఒకటవ నెంబరుపైన ఓ యువకుడు అటూఇటూ చలాకీగా తిరుగుతూ కన్పించాడు. ఇంతలో రెండవ ఫ్లాట్‌ఫాం పైకి వేగంగా విశాఖ ఎక్స్‌ప్రెస్ వస్తోంది. ఐతే చటుక్కున ఆ యువకుడు ఒకటవ ఫ్లాట్ ఫామ్ పైనుంచి రైలు పట్టాలపైకి దూకి వేగంగా వస్తున్న విశాఖ ఎక్స్ ప్రెస్ రైలుకి ఎదురుగా దూసుకెళ్లాడు. 

 
అంతా కేకలు వేస్తుండగానే అతడి శరీరం నలిగిపోయింది. ఆ దృశ్యాలు చూసిన వారు కొద్దిసేపు మొద్దుబారిపోయారు. ఈ యువకుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియరాలేదు. పైగా అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని శవంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments