Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌లో కారు బాంబు దాడి.. డిప్యూటీ గవర్నర్ మృతి

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (18:52 IST)
ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు విజృంభించారు. కారు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో డిప్యూటీ గవర్నర్ ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశంలోని బదాక్షన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ అయిన నాసిర్ అహ్మద్ అహ్మాదీ కారుబాంబు దాడిలో మరణించారు. 
 
ఇటీవల ఐసీస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తాలిబన్ ప్రభుత్వం దాడులు మొదలు పెట్టిన నేపథ్యంలో ఐసిస్ ఉగ్రమూకలు పలు నగరాల్లో విచక్షణారహితంగా దాడులు నిర్వహించారు. 
 
తాజాగా బదాక్షన్ ప్రావిన్స్‌లో సంభవించిన బాంబు దాడిలో డిప్యూటీ గవర్నర్ మృతి చెందారు. ఇంకా డ్రైవర్ కూడా మరణించారు. మరో ఆరుగులు పౌరులు గాయాలకు గురైయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments