Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌లో కారు బాంబు దాడి.. డిప్యూటీ గవర్నర్ మృతి

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (18:52 IST)
ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు విజృంభించారు. కారు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో డిప్యూటీ గవర్నర్ ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశంలోని బదాక్షన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ అయిన నాసిర్ అహ్మద్ అహ్మాదీ కారుబాంబు దాడిలో మరణించారు. 
 
ఇటీవల ఐసీస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తాలిబన్ ప్రభుత్వం దాడులు మొదలు పెట్టిన నేపథ్యంలో ఐసిస్ ఉగ్రమూకలు పలు నగరాల్లో విచక్షణారహితంగా దాడులు నిర్వహించారు. 
 
తాజాగా బదాక్షన్ ప్రావిన్స్‌లో సంభవించిన బాంబు దాడిలో డిప్యూటీ గవర్నర్ మృతి చెందారు. ఇంకా డ్రైవర్ కూడా మరణించారు. మరో ఆరుగులు పౌరులు గాయాలకు గురైయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments