Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజాబ్ దెబ్బకు అట్టుడికిపోతున్న ఇరాన్ - 75 మంది మృతి

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (10:20 IST)
ఇరాన్ దేశాన్ని హిజాబ్ కుదిపేస్తోంది. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు కదంతొక్కారు. ఈ సంఖ్య పదుల నుంచి వందలు, వందల నుంచి వేలు, వేల నుంచి లక్షల్లోకి చేరుకుంది. ఫలితంగా హిజాబ్ దెబ్బకు ఇరాన్ అట్టుడికిపోతోంది. ఈ ఆందోశలనపై ఇరాన్ సైనికులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫలితంగా ఇప్పటివరకు 75 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. 
 
హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న కారణంతో 22 యేళ్ల యువతిని ఇరాన్ పోలీసుల నైతిక విభాగం అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆమె తీవ్ర గాయాలతో మృతి. దేశంలోని 46 నగరాలు, పట్టణాలకు వ్యాపించిన నిరసనలు వ్యాపించాయి. 
 
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో నిన్న వేలాదిమంది ఆందోళనకారులు ‘డెత్ టు ద డిక్టేటర్’ అంటూ నినాదాలు చేశారు. మూడు దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీ పాలనకు చరమగీతం పలకాలని నినదించారు. 
 
అమిని మృతి తర్వాత దేశంలోని 46 నగరాలు, పట్టణాలు, గ్రామాలకు నిరసనలు పాకాయి. ఈ నెల 17న ప్రారంభమైన నిరసనల్లో ఇప్పటివరకు 41 మంది ఆందోళనకారులు, పోలీసులు చనిపోయినట్టు ఇరాన్ అధికారిక టీవీ ప్రకటించింది. అమిని మృతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో విదేశీ కుట్ర ఉందన్న వార్తలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments