Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉడతకు మరణశిక్ష విధించిన బ్రిటన్ - ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (07:33 IST)
అనేక మందిని కొరికి గాయపరిచినందుకు ఓ ఉడతకు బ్రిటన్ దేశంలో మరణశిక్షను విధించారు. దీన్ని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేందుకు స్థానిక చట్టాలు అనుమతించలేదు. దీంతో విషపు సూది వేసి ఉడతకు మరణశిక్ష విధించారు. ఈ ఘటన బ్రిటన్ దేశంలోని ఫ్లింట్‌షైర్‌లోని బక్లీ పట్టణంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొరిన్ రెనాల్డ్స్ అనే మహిళ ఓ జంతు, పక్షి ప్రేమికురాలు. ఈమె ఓ ఉడతను పెంచుతూ వచ్చింది. ఈ క్రమంలో క్రిస్మస్‌కు ముందు ఉడతకు ఆహారం పెడుతున్న సమయంలో ఆ ఉడత ఆమె చేతిని కొరికి జారుకుంది. 
 
ఆ తర్వాత రోజు నుంచి చుట్టుపక్కల వారు కూడా ఈ ఉడత కాటుకు గురయ్యారు. అలా ఏకంగా 18 మందిని గాయపరిచింది. క్రిస్మర్ రోజున పట్టణంలో మొత్తం ఈ ఊడత తీరు చర్చనీయాంశమైంది. 
 
ఆ తర్వాత రెనాల్డ్స్ ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ ఉడతను అలానే వదిలివేస్తే చాలా ప్రమాదమని తెలిసి దాన్ని బోనులో బంధించి, ద రాయల్ సొసైటీ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ అనే  సంస్థకు అప్పగించింది. 
 
అయితే, ఈ ఉడతను తొలుత అటవీ ప్రాంతంలో వదిలివేద్దామని భావించారు. కానీ, అందుకు స్థానిక చట్టాలు అంగీకరించకపోవడంతో విషపు ఇంక్షన్ వేసి మరణక్షను విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

OTT: ఓటీటీ వచ్చాక థియేటర్లు చనిపోయాయి : నిర్మాత గణపతి రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments