Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కార్‌ని గద్దె దించడానికి వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన, వామపక్షాలు కలిసి పోటీ

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (23:05 IST)
ఏపీలో అవినీతి పాలన చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, వామపక్షాలు అన్నీ కలిసి పోటీ చేస్తాయని మాజీ శాసనమండలి చైర్మన్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.


పశ్చిమ గోదావరిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... సామాన్యులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందనీ, ఇక్కడ బీహార్ తరహా పాలన సాగుతోందని విమర్శించారు.

 
సామాన్యుల భద్రతకు భరోసా కల్పించగల ప్రభుత్వం తెదేపాతోనే సాధ్యమన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన-వామపక్షాలు కలిసి పోటీ చేయాల్సిన ఆవశ్యకత వుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments