Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కార్‌ని గద్దె దించడానికి వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన, వామపక్షాలు కలిసి పోటీ

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (23:05 IST)
ఏపీలో అవినీతి పాలన చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, వామపక్షాలు అన్నీ కలిసి పోటీ చేస్తాయని మాజీ శాసనమండలి చైర్మన్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.


పశ్చిమ గోదావరిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... సామాన్యులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందనీ, ఇక్కడ బీహార్ తరహా పాలన సాగుతోందని విమర్శించారు.

 
సామాన్యుల భద్రతకు భరోసా కల్పించగల ప్రభుత్వం తెదేపాతోనే సాధ్యమన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన-వామపక్షాలు కలిసి పోటీ చేయాల్సిన ఆవశ్యకత వుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments