Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లికి కరోనా వున్నా.. శిశువుకు అది సోకదు.. చైనా పరిశోధకులు

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (17:28 IST)
గర్భస్థ శిశువుకు కరోనా వైరస్ సోకే ప్రమాదం వుండదని తేలింది. చైనా అధ్యయనంలో ఈ విషయం వెల్లడి అయ్యింది. కరోనా పుట్టిన వూహాన్‌లో నగరంలో నలుగురు గర్భవతులపై జరిగిన పరిశోధనలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారి తల్లి గర్భంలోని శిశువులకు సోకదని చైనా యూనివర్శిటీ స్పష్టం చేసింది. 
 
ఒకవేళ తల్లికి కరోనా వైరస్ వున్నప్పటికీ.. బిడ్డకు అది సోకదని తేలింది. దీంతో నవజాత శిశువులకు ఈ వైరస్ సోకదని హౌఝాంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
 
వూహాన్‌లో నలుగురు నెలలు నిండిన గర్భవతులపై ఈ అధ్యయనం జరిగింది. అలాగే పుట్టిన ముగ్గురు శిశువులకు సాధారణ ఆహారమే అందించినా.. ఎవరిలోనూ కరోనా లక్షణాలు లేవని తేలినట్లు పరిశోధకులు తేల్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments