Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్: టూత్ బ్రష్‌లను పొడుచుకున్నారు.. 15 మంది ఖైదీలు మృతి

Webdunia
సోమవారం, 27 మే 2019 (15:16 IST)
బ్రెజిల్ దేశంలోని జైలులో ఖైదీల మధ్య ఏర్పడిన ఘర్షణ 15 మంది ప్రాణాలను బలితీసుకుంది. బ్రెజిల్ లోని అమెజొనాస్ రాష్ట్రంలోని ఓ జైల్లో ఖైదీలు రెండు గ్రూపులుగా విడిపోయి చేతికి అందినవాటితో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 15 మంది ఖైదీలు మృతి చెందారు. టూత్ బ్రష్షులతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడిన ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
టూత్ బ్రష్‌లతో పొడుచుకోవడం.. గొంతును నులిమేయడం చేశారు. దీంతో జైలు అధికారులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో గాయపడిన వారిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. కాగా బ్రెజిల్‌లోని జైళ్లు.. ప్రపంచంలోనే మూడో వరుసలో అత్యధిక ఖైదీలను కలిగివుంది. జైళ్లల్లో మగ్గుతున్న వారి సంఖ్య జూన్ 2016 నాటికి 726,712 మందికి చేరిందని అధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments