Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్: టూత్ బ్రష్‌లను పొడుచుకున్నారు.. 15 మంది ఖైదీలు మృతి

Webdunia
సోమవారం, 27 మే 2019 (15:16 IST)
బ్రెజిల్ దేశంలోని జైలులో ఖైదీల మధ్య ఏర్పడిన ఘర్షణ 15 మంది ప్రాణాలను బలితీసుకుంది. బ్రెజిల్ లోని అమెజొనాస్ రాష్ట్రంలోని ఓ జైల్లో ఖైదీలు రెండు గ్రూపులుగా విడిపోయి చేతికి అందినవాటితో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 15 మంది ఖైదీలు మృతి చెందారు. టూత్ బ్రష్షులతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడిన ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
టూత్ బ్రష్‌లతో పొడుచుకోవడం.. గొంతును నులిమేయడం చేశారు. దీంతో జైలు అధికారులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో గాయపడిన వారిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. కాగా బ్రెజిల్‌లోని జైళ్లు.. ప్రపంచంలోనే మూడో వరుసలో అత్యధిక ఖైదీలను కలిగివుంది. జైళ్లల్లో మగ్గుతున్న వారి సంఖ్య జూన్ 2016 నాటికి 726,712 మందికి చేరిందని అధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments