Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు అది ఉంది.. నేను చూశా.. నేను విన్నా.. నేనున్నా..

Webdunia
సోమవారం, 27 మే 2019 (14:59 IST)
ఎన్నికల ఫలితాలు టిడిపికి ప్రతికూలంగా రావడం.. భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన విషయం తెలిసిందే. అనూహ్య రీతిలో 151 సీట్లను వైసిపి గెలుపొందడంతో ఒక్కసారిగా ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. జగనన్న పాలన వచ్చిందంటూ సంతోషంగా ఊగిపోతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా చంద్రబాబును టార్గెట్ చేస్తూ వచ్చిన వైసిపిలోని కొంతమంది ముఖ్య నేతలు ఇప్పుడు అదే జోరుతో విమర్శలు చేస్తున్నారు.
 
ముఖ్యంగా పోసాని క్రిష్ణమురళి చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను వాడు, వీడు అంటూ సంబోధించే చంద్రబాబు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. చంద్రబాబుకు నిజంగా నైతిక విలువలు ఉన్నాయి. నేను ఆయన మాట్లాడిన వాయిస్ విన్నాను. చూశాను. నమ్ముతున్నాను. అయితే ఒక్కటే.

వ్యవస్థలను తప్పుదారి పట్టించి జగన్ పైన కేసులు పెట్టించారు చంద్రబాబు. ఆ కేసులను వెనక్కి తీసుకోండి. అప్పుడే మిమ్మల్ని జనం నమ్ముతారు. కానీ జనం నమ్మేది ఇప్పుడు కాదు. మరో 20 యేళ్ళ తరువాతైనా మీపై నమ్మకం వచ్చేట్లు చూసుకోండి అంటూ పోసాని క్రిష్ణమురళి అన్నారు.
 
వై.ఎస్.ఆర్. బాటలోనే జగన్ నడుస్తారన్న నమ్మకం నాకుంది. రాష్ట్ర ప్రజలకు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చితీరుతారు. ఆ నమ్మకం నాకుంది. జగన్ హ్యాట్సాప్. నాకు ఒక కోరిక ఉండేది. జగన్ సిఎం కావాలని. ఆయన సిఎం అయ్యాడు. అది చాలు నాకు అంటూ సంతోషం వ్యక్తం చేశారు పోసాని క్రిష్ణమురళి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments