Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓకే అంతా ఆక్రమించేసారా? మీతో స్నేహానికి మేం రెడీ అంటూ తాలిబన్లుకు చైనా సందేశం

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (22:07 IST)
ఆప్ఘనిస్థాన్‌ను కైవసం చేసుకున్న తాలిబన్ తీవ్రవాదులతో స్నేహం చేసేందుకు డ్రాగన్ కంట్రి తహతహలాడుతోంది. పైగా, ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలపై చైనా ఆచితూచి స్పందించింది. ఆఫ్ఘ‌నిస్తాన్‌ను హ‌స్త‌గ‌తం చేసుకున్న తాలిబ‌న్ ఫైట‌ర్ల‌తో స్నేహ సంబంధాలు కొన‌సాగించేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు చైనా ప్రకటించింది.
 
మ‌రోవైపు ఆఫ్ఘ‌నిస్తాన్‌కు పొరుగు దేశ‌మైన ర‌ష్యా మాత్రం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఆ దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ట్లు ర‌ష్యా వ్యాఖ్యానించింది. శ‌ర‌వేగంగా ఆఫ్ఘ‌న్ రాజ‌ధానికి వ‌శ‌ప‌రుచుకున్న తాలిబ‌న్ల దూకుడు ప‌ట్ల అమెరికా కూడా ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. 
 
అమెరికా ఇంటెలిజెన్స్ ఊహించిన దానిక‌న్నా ముందే మిలిటెంట్లు కాబూల్‌లో పాగా వేశారు. ఏకంగా అధ్య‌క్ష భ‌వనాన్ని స్వాధీనం చేసుకున్న తీరు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను ఆశ్చర్యపరిచింది. తాలిబ‌న్ల రాక‌తో దేశం విడిచిన వెళ్లిన ఆఫ్ఘ‌న్ అధ్య‌క్షుడు అష్ర‌ఫ్ ఘ‌నీ.. అర‌బ్ దేశ‌మైన ఒమ‌న్‌కు వెళ్లిన‌ట్లు స‌మాచారం ఉంది. ఆయన కోసం తాలిబన్ తీవ్రవాదులు గాలిస్తున్నారు. మరోవైపు ఆప్ఘన్ కొత్త అధ్యక్షుడుగా ఆష్రఫ్ ఘనీని ఎంపిక చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments