Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్‌కు మొదటిసారి చుక్కలు చూపించిన పోలీసులు...

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (21:54 IST)
నడి రోడ్డుపై బీటెక్ విద్యార్థినిని యువకుడు అతి దారుణంగా చంపేయడంతో ప్రతిపక్ష నేతలు రోడ్డెక్కారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరులో పర్యటిస్తూ ఆ యువతి ఇంటికి వెళ్లారు. దీంతో గంటల తరబడి ఆ ప్రాంతంలో హైడ్రామా నెలకొంది.
 
పోలీసులు లోకేష్‌ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పత్తిపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా లోకేష్ ప్రవర్తించారంటూ కేసులు పోలీసులు పెట్టారు. ఆ తర్వాత ఆయనను పొన్నూరు తరలించారు. అక్కడ నుంచి గుంటూరుకు తరలించారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై నారా లోకేష్ మధ్యాహ్న భోజనం తీసుకునేందుకు నిరాకరించారు.
 
నారా లోకేష్‌తో పాటు వచ్చిన కొంతమంది నేతలను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. లోకేశ్‌పై 151 సీఆర్పీసీ కింద అభియోగాలు నమోదు చేశారు. పెదకాకాని పీఎస్‌‌లో నోటీసులపై సంతకం పెట్టించుకున్న తర్వాత లోకేశ్‌ను విడిచిపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments