Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్‌కు మొదటిసారి చుక్కలు చూపించిన పోలీసులు...

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (21:54 IST)
నడి రోడ్డుపై బీటెక్ విద్యార్థినిని యువకుడు అతి దారుణంగా చంపేయడంతో ప్రతిపక్ష నేతలు రోడ్డెక్కారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరులో పర్యటిస్తూ ఆ యువతి ఇంటికి వెళ్లారు. దీంతో గంటల తరబడి ఆ ప్రాంతంలో హైడ్రామా నెలకొంది.
 
పోలీసులు లోకేష్‌ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పత్తిపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా లోకేష్ ప్రవర్తించారంటూ కేసులు పోలీసులు పెట్టారు. ఆ తర్వాత ఆయనను పొన్నూరు తరలించారు. అక్కడ నుంచి గుంటూరుకు తరలించారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై నారా లోకేష్ మధ్యాహ్న భోజనం తీసుకునేందుకు నిరాకరించారు.
 
నారా లోకేష్‌తో పాటు వచ్చిన కొంతమంది నేతలను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. లోకేశ్‌పై 151 సీఆర్పీసీ కింద అభియోగాలు నమోదు చేశారు. పెదకాకాని పీఎస్‌‌లో నోటీసులపై సంతకం పెట్టించుకున్న తర్వాత లోకేశ్‌ను విడిచిపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments