Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకటి కాదు.. రెండు కాదు.. 6వేల అరుదైన చేపలను చంపేసిన చైనా.. ఎలా?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (16:03 IST)
అవును.. చైనా చేసిన పనికి అక్వా ఫామ్‌లోని ఆరువేల అరుదైన చేపలు మరణించాయి. చైనా హుబే ప్రావిన్స్ వద్ద ఓ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. వ్యవసాయ భూమిలో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టినట్లు ఇప్పటికే ఆ ప్రాంత రైతులు వాపోతున్నారు. ఇందుకు తోడుగా హుబేయి ప్రావిన్స్‌లో చైనా చేపట్టిన వంతెన నిర్మాణానికి ఆరువేల చేపలు మరణించినట్లు ఆ దేశ మీడియా కోడైకూస్తోంది. 
 
నిర్మాణ పనుల్లో ఏర్పడిన శబ్ధం కారణంగా ఈ చేపలు మరణించినట్లు అధికారులు తేల్చారు. అక్వారియం బ్రిడ్జ్ నిర్మాణంతో కాలుష్యం ఏర్పడిందని తద్వారా చేపలు మృతి చెందాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైడ్రోఎలక్ట్రిక్ డామ్‌లను యాగ్టే నదిపై నిర్మించిన కారణంగా అరుదైన చేపలు భారీ ఎత్తున మరణించాయని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో చైనా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని నిలిపివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం