Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవీఎం ధర ఎంతో తెలుసా?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (15:55 IST)
ప్రస్తుతం శాసనసభ, లోక్‌సభ ఎన్నికల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) ఉపయోగిస్తున్నారు. ఒక్కో ఈవీఎం ధర సుమారుగా 17 వేల రూపాయలు. ఈవీఎంల కొనుగోలుకు ముందుగా భారీగా వెచ్చించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ ఖర్చును భారీగా తగ్గించవచ్చు. కోట్ల కొద్దీ బ్యాలెట్ పత్రాలను ముద్రించాల్సిన అవసరం లేదు. 
 
ఇలా ముద్రించిన బ్యాలెట్ పత్రాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు భారీ ఖర్చు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. పైగా, ఈవీఎంల వాడకంతో చాలా తక్కువ ఖర్చు, సిబ్బందితో ఎన్నికల పోలింగ్ నిర్వహించవచ్చు. గత 2000 ఎన్నికల నుంచి ఈ ఈవీఎంల వాడకం అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా టన్నుల కొద్దీ కాగితం అవసరం తగ్గిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

తర్వాతి కథనం
Show comments