ఈవీఎం ధర ఎంతో తెలుసా?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (15:55 IST)
ప్రస్తుతం శాసనసభ, లోక్‌సభ ఎన్నికల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) ఉపయోగిస్తున్నారు. ఒక్కో ఈవీఎం ధర సుమారుగా 17 వేల రూపాయలు. ఈవీఎంల కొనుగోలుకు ముందుగా భారీగా వెచ్చించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ ఖర్చును భారీగా తగ్గించవచ్చు. కోట్ల కొద్దీ బ్యాలెట్ పత్రాలను ముద్రించాల్సిన అవసరం లేదు. 
 
ఇలా ముద్రించిన బ్యాలెట్ పత్రాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు భారీ ఖర్చు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. పైగా, ఈవీఎంల వాడకంతో చాలా తక్కువ ఖర్చు, సిబ్బందితో ఎన్నికల పోలింగ్ నిర్వహించవచ్చు. గత 2000 ఎన్నికల నుంచి ఈ ఈవీఎంల వాడకం అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా టన్నుల కొద్దీ కాగితం అవసరం తగ్గిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

P.G. Vinda: సినిమాటికా ఎక్స్ పో 3వ ఎడిషన్ లో AI సెషన్స్ వుంటాయి : పి.జి. విందా

Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ మూవీ టాక్సిక్: విడుదలపై రూమ‌ర్స్‌కి చెక్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

తర్వాతి కథనం
Show comments