Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం - ఇద్దరు మృతి

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (08:51 IST)
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ కాల్పుల మోత మరోమారు వినిపించింది. మేరీల్యాండ్‌లోని స్మిత్‌బర్గ్ కాల్పుల ఘటన మరిచిపోకముందే చికాగోలో మరోమారు కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 
 
చికాగోలోని ఇండియానా నైట్ క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ దండగుడు ఈ కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ ఘటనతో చికాగోలో గత వారం రోజుల వ్యవధిలో జరిగిన తుపాకీ కాల్పుల్లో ఆరుగురు పౌరులు మృత్యువాతపడ్డారు. కాగా, ఈ కాల్పులు జరిపిన తర్వాత దండుగుడు అక్కడ నుంచి పారిపోగా, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments