Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం - ఇద్దరు మృతి

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (08:51 IST)
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ కాల్పుల మోత మరోమారు వినిపించింది. మేరీల్యాండ్‌లోని స్మిత్‌బర్గ్ కాల్పుల ఘటన మరిచిపోకముందే చికాగోలో మరోమారు కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 
 
చికాగోలోని ఇండియానా నైట్ క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ దండగుడు ఈ కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ ఘటనతో చికాగోలో గత వారం రోజుల వ్యవధిలో జరిగిన తుపాకీ కాల్పుల్లో ఆరుగురు పౌరులు మృత్యువాతపడ్డారు. కాగా, ఈ కాల్పులు జరిపిన తర్వాత దండుగుడు అక్కడ నుంచి పారిపోగా, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments