Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం - ఇద్దరు మృతి

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (08:51 IST)
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ కాల్పుల మోత మరోమారు వినిపించింది. మేరీల్యాండ్‌లోని స్మిత్‌బర్గ్ కాల్పుల ఘటన మరిచిపోకముందే చికాగోలో మరోమారు కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 
 
చికాగోలోని ఇండియానా నైట్ క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ దండగుడు ఈ కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ ఘటనతో చికాగోలో గత వారం రోజుల వ్యవధిలో జరిగిన తుపాకీ కాల్పుల్లో ఆరుగురు పౌరులు మృత్యువాతపడ్డారు. కాగా, ఈ కాల్పులు జరిపిన తర్వాత దండుగుడు అక్కడ నుంచి పారిపోగా, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments