బ్రెజిల్‌లో భారీ వరదలు - 94 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (09:46 IST)
బ్రెజిల్‌లో భారీ వరదలు సంభవించాయి. ఈ వరదల్లో ఇప్పటివరకు 94 మంది మృత్యువాతపడినట్టు సమాచారం. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్టు తెలుస్తుంది. జర్మన్ ప్రభావం అధికంగా ఉండే పెట్రోపొలిస్ నగరంలో మంగళవారం తెల్లవారుజామున నివాస ప్రాంతాలపై వరదలు, మట్టి చరియలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఈ ఘటనపై ఇప్పటివరకు 94 మంది గల్లంతైనట్టు తెలుస్తుంది. 
 
ఈ విషయాన్ని రియో డి జనేరో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మరో 35 మంది ఆచూకీ తెలియడం లేదని పేర్కొంది. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. గల్లంతైన వారు మట్టి చరియల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయి ఉండే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments