Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 51వేలకు పైగా కొత్త కేసులు

Webdunia
ఆదివారం, 26 జులై 2020 (12:51 IST)
కరోనా కేసుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో గడచిన 24 గంటల్లో 51 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు 1,211 మంది కరోనా సోకి మృతి చెందారు.

లాటిన్ అమెరికాలో ఇప్పటివరకు 23 లక్షల 94 వేల 513 కేసులు నమోదవగా.. 86,వేల 449 మంది మృతిచెందారు. 16 లక్షల మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. కాగా శనివారం బ్రెజిల్‌లో కొత్తగా 55,891 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.
 
కరోనా వైరస్ కారణంగా బ్రెజిల్‌లో వారంలో ఎనిమిది వేలకు పైగా బాధితులు మృతి చెందారు. దక్షిణాఫ్రికాలోనూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు లక్షల 34 వేల కేసులు నమోదయ్యాయి. 6300 మందికి పైగా మరణించారు. మెక్సికోలో మూడు లక్షల 85 వేల కరోనా కేసులు నమోదవగా.. 43 వేలకు పైగా బాధితులు మృతిచెందారు.
 
ఇదిలావుండగా.. దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అమెరికా, బ్రెజిల్, ఇండియా, రష్యా తరువాత కరోనా వల్ల దక్షిణ ఆఫ్రికా ఎక్కువగా ప్రభావితమైంది. ఇప్పటివరకు ఇక్కడ నాలుగు లక్షల 34 వేల కేసులు నమోదయ్యాయి. 6300 మందికి పైగా మరణించారు. మెక్సికోలో మూడు లక్షల 85 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 43 వేలకు పైగా బాధితులు మృతిచెందారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments