Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులు చనిపోయారు... కానీ నాలుగేళ్ల తర్వాత బిడ్డ పుట్టింది...

తల్లిదండ్రులు లేకుండా పిల్లలు పుట్టడం సాధ్యమా? కచ్చితంగా సాధ్యం కాకపోయినప్పటికీ ఇది సాధ్యపడింది. అది కూడా తల్లిదండ్రులు చనిపోయిన 4 సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టడం విశేషం.

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (14:23 IST)
తల్లిదండ్రులు లేకుండా పిల్లలు పుట్టడం సాధ్యమా? కచ్చితంగా సాధ్యం కాకపోయినప్పటికీ ఇది సాధ్యపడింది. అది కూడా తల్లిదండ్రులు చనిపోయిన 4 సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టడం విశేషం.
 
వివరాల్లోకి వెళితే, కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) విధానంలో పిల్లలను కనేందుకు చైనాకు చెందిన ఒక జంట ఫలదీకరణం తమ అండాలను నాన్‌జింగ్ నగరంలోని ఒక ఆసుపత్రిలో భద్రపరచుకున్నారు. అయితే వారు కారు ప్రమాదంలో 2013లోనే చనిపోయారు.
 
ఆ తర్వాత ఆ శిశువు అవ్వా తాతలు ఆ పిండం కోసం న్యాయ పోరాటం చేసి దానిపై హక్కులు సంపాదించుకున్నారు. అయితే చైనాలో సరోగసీ విధానం చట్టవిరుద్ధం కావడంతో వారు ఆగ్నేయాసియా దేశం లావోస్‌లో ఒక మహిళ అంగీకారంతో ఆ పిండాన్ని అద్దె గర్భంలో ఉంచారు. ఆ తర్వాత ఆ మహిళ గతేడాది డిసెంబర్‌లో పర్యాటక వీసాపై చైనా వచ్చి అక్కడ ప్రసవించింది. అంతేకాకుండా ఆ శిశువు తమ వాడేనని నిరూపించుకునేందుకు అవ్వాతాతలు డిఎన్ఎ పరీక్షలు చేయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments