Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో దారుణం.. పర్వత కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (19:33 IST)
బ్రెజిల్ దేశంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బ్రెజిలియన్ సరస్సులో పడవలో ప్రయాణిస్తున్న వారిపై ఒక్కసారిగా పర్వత కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. 
 
ఈ ఘటన శనివారం బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్ రాష్ట్రంలోని కాపిటోలియో అనే ప్రాంతంలో ఉండే సరస్సులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
మరోవైపు, ఈ ప్రమాదంలో తప్పిపోయిన మరో 20 మంది పర్యాటకుల కోసం సహాయక బృందాలు, అగ్నిమాపకదళ బృందాలు గాలిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments