Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో దారుణం.. పర్వత కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (19:33 IST)
బ్రెజిల్ దేశంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బ్రెజిలియన్ సరస్సులో పడవలో ప్రయాణిస్తున్న వారిపై ఒక్కసారిగా పర్వత కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. 
 
ఈ ఘటన శనివారం బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్ రాష్ట్రంలోని కాపిటోలియో అనే ప్రాంతంలో ఉండే సరస్సులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
మరోవైపు, ఈ ప్రమాదంలో తప్పిపోయిన మరో 20 మంది పర్యాటకుల కోసం సహాయక బృందాలు, అగ్నిమాపకదళ బృందాలు గాలిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments